Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆరోగ్యమంత్రికి కరోనా పాజిటివ్, క్షీణించిన ఆరోగ్యం, మరికొందరికి మహమ్మారి

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (17:50 IST)
కరోనా మహమ్మారి చాప కింద నీరులా క్రమంగా వ్యాపిస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదోవిధంగా చొరబడుతోంది. గత కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
 
 ఐతే ఆయనకు న్యూమోనియా సమస్యతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు తెలిపారు. దీనితో ఆయనను హుటాహుటిన మరో ఆసుపత్రి అయిన సాకేత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్లాస్మా థెరఫీ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు.
 
 కాగా ఆయన త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో ఆకాక్షించారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే అతిషి, సీఎం సలహాదారు అక్షయ్, డిప్యూటీ సీఎం సలహాదారు అభినందిత మాథుర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments