Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆరోగ్యమంత్రికి కరోనా పాజిటివ్, క్షీణించిన ఆరోగ్యం, మరికొందరికి మహమ్మారి

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (17:50 IST)
కరోనా మహమ్మారి చాప కింద నీరులా క్రమంగా వ్యాపిస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదోవిధంగా చొరబడుతోంది. గత కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
 
 ఐతే ఆయనకు న్యూమోనియా సమస్యతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు తెలిపారు. దీనితో ఆయనను హుటాహుటిన మరో ఆసుపత్రి అయిన సాకేత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్లాస్మా థెరఫీ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు.
 
 కాగా ఆయన త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో ఆకాక్షించారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే అతిషి, సీఎం సలహాదారు అక్షయ్, డిప్యూటీ సీఎం సలహాదారు అభినందిత మాథుర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments