Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించిన ఏపీ సర్కారు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:41 IST)
ఏపీ సర్కారు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది.  ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ పెట్రోల్‌ పై రూ.1.51, డీజిల్‌పై రూ. 2.22 మేర వ్యాట్‌ తగ్గింది. ఈ నిర్ణయంతో డీజిల్‌పై ఏడాదికి రూ. 888 కోట్లు, పెట్రోల్‌పై రూ. 226 కోట్ల మేర వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గనుంది.
 
కేంద్రం తగ్గించిన ఎక్సైజు డ్యూటీ అనంతరం ఏపీలో డీజిల్ పై రూ. 8.68, పెట్రోలుపై రూ. 4.85 కు వ్యాట్ తగ్గింది. ఏడాదికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 150 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగం అవుతోంది. దీంతో వినియోగదారులకు రూ. 226 కోట్ల మేర లబ్ది కలుగుతుందని పేర్కొంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. 
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి 400 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం అవుతోంది. ఇక తాజా వ్యాట్ తగ్గింపుతో 888 కోట్ల రూపాయల మేర లబ్ది ఉందని చెబుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. మొత్తంగా ఏడాదికి రూ. 1114 కోట్ల మేర ఏపీ సర్కార్ నష్టం వాటిల్లనుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments