Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ ఎన్నికల తర్వాత పెట్రోల్ భారీ వడ్డన.. లీటరుకు రూ.3 వరకు పెంపు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:40 IST)
వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత దేశంలో మరోమారు పెట్రోల్, డీజల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 9 దశల్లో బెంగాల్ ఎన్నికలు జరుగుతుండగా, బుధవారం ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. 
 
లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధర రూ.3 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ముడి చమురు సంస్థలకు వచ్చే నష్టాలను పూడ్చుకోవడానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాల కథనం. కాగా, ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన వెల్లడికానున్నాయి. 
 
ఇదిలావుంటే, ఈ యేడాదిలోనే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు 26 సార్లు పెంచేసింది. జనవరిలో 10 సార్లు, ఫిబ్రవరిలో 16 సార్లు పెంచింది. కానీ మార్చిలో ముచ్చటగా మూడుసార్లు, ఈ నెలలో ఇప్పటివరకు ఒకసారి వీటి ధరలు తగ్గించింది. చివరిగా ఫిబ్రవరి 27వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ నెల 16వ తేదీన చివరిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments