Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టింటికి చేరిన ఎయిరిండియా.. నేటి నుంచి సర్వీసులు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (11:32 IST)
ఎయిర్ఇండియాను తిరిగి టాటా గ్రూప్​కు అప్పగించింది కేంద్రం. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఈ విమానయాన సంస్థ తన పుట్టింటికి చేరింది. 89ఏళ్ల కిందట వారు స్థాపించిన ఈ కంపెనీ.. 68ఏళ్లు తమకు దూరంగా ప్రభుత్వం చేతిలో ఉంది. మళ్లీ ఇన్నాళ్లకు పూర్తిగా టాటాల అధీనంలోకి వెళ్లింది.  విమానయాన సంస్థ ఎయిర్ ​ఇండియాను టాటా గ్రూప్​ చేతికి అప్పగించింది కేంద్రం. 
 
దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియను గురువారం పూర్తి చేసింది. ఎయిర్​ఇండియాలోని 100శాతం వాటాను టాటా గ్రూప్‌కు చెందిన లాటెస్​ ప్రైవేట్ లిమిటెడ్​కు బదిలీ చేసింది. దీంతో శుక్రవారం నుంచి ఎయిరిండియా నిర్వహణ, నియంత్రణ పూర్తిగా టాటా గ్రూప్​ చేతిలోనే ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments