Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముదిరిన కుటుంబ కలహాలు.. భర్తను మట్టుబెట్టిన భార్య

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (11:24 IST)
తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు బాగా ముదిరిపోవడంతో కట్టుకున్న భర్తను భార్య మట్టుబెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన దంపతుల మధ్య కుటుంబ కలహాలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటీవలికాలంలో ఇవి బాగా ముదిరిపోయాయి. 
 
ప్రతి రోజూ భర్త వేధింపులను భరించలేక పోయింది. దీంతో అతని నుంచి విముక్తి పొందాలని నిర్ణయానికి వచ్చిన భార్య... ఆయన నిద్రబోతున్న సమయంలో హత్య చేసింది. ఆ తర్వాత భర్త మూర్ఛవ్యాధితో చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం తెలిసింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments