Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముదిరిన కుటుంబ కలహాలు.. భర్తను మట్టుబెట్టిన భార్య

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (11:24 IST)
తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు బాగా ముదిరిపోవడంతో కట్టుకున్న భర్తను భార్య మట్టుబెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన దంపతుల మధ్య కుటుంబ కలహాలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటీవలికాలంలో ఇవి బాగా ముదిరిపోయాయి. 
 
ప్రతి రోజూ భర్త వేధింపులను భరించలేక పోయింది. దీంతో అతని నుంచి విముక్తి పొందాలని నిర్ణయానికి వచ్చిన భార్య... ఆయన నిద్రబోతున్న సమయంలో హత్య చేసింది. ఆ తర్వాత భర్త మూర్ఛవ్యాధితో చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం తెలిసింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments