Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సమయంలో మహిళలు బెల్లం తీసుకుంటే? (Video)

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (18:12 IST)
చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో నొప్పులతో బాధపడుతుంటారు. బెల్లం తినడం వల్ల ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మహిళలు పీరియడ్స్ సమయంలో చాలా వరకు నీరసంగా ఉంటారు. ఈ సమయంలో బెల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూడండి.
 
* చక్కెర బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
* శరీరంలోని మలినాలను తొలగించి, బెల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* బెల్లం తింటే దగ్గు, జలుబు దూరం అవుతాయి.
* కార్బోహైడ్రేట్స్ కలిగిన బెల్లంతో ఐరన్ సమస్య తగ్గుతుంది, అలాగే రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది.
* ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
* రుతుక్రమ సమయంసలో వచ్చే నొప్పులను బెల్లం అరికడుతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

తర్వాతి కథనం
Show comments