Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్లతో అక్కడ మర్దన చేస్తే?

యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్లతో అక్కడ మర్దన చేస్తే?
, బుధవారం, 25 మార్చి 2020 (23:16 IST)
వయసు పెరిగిన తర్వాత కొంతమందిలో కీళ్ల నొప్పులు సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 40 ఏళ్లు దాటగానే కీళ్ల నొప్పులంటూ చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ క్రింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
 
1. ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయండి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. 
 
2. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి. దీంతో నొప్పులంనుంచి ఉపశమనం కలుగుతుంది.
 
3. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి.
 
4. వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.  
 
5. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.
 
5. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, బంగాళదుంపలు ఎక్కువగా వాడకూడదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఏం చేయాలి?