Webdunia - Bharat's app for daily news and videos

Install App

26న కడపలో సీఎం జగన్ పర్యటన

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (16:01 IST)
ఈ నెల 26న కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాయలసీమలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జలదరాశి రిజర్వాయర్, కుందూ-2 రిజర్వాయర్ పనులతో పాటు గండికోట-చిత్రావతి పథకాల అప్గ్రెడేషన్ పనులను సీఎం ప్రారంభించనున్నారు. 
 
పులివెందులకు నీరిచ్చేందుకు మొగవాగు, కుందూ ఎత్తిపోతల ఇలా వేర్వేరు పథకాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జలనవరుల శాఖ ప్రతిపాదనల్ని సిద్ధం చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 
 
ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన అనంతరం పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టారు. మొత్తం 5 వేల కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలియచేసినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments