Webdunia - Bharat's app for daily news and videos

Install App

26న కడపలో సీఎం జగన్ పర్యటన

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (16:01 IST)
ఈ నెల 26న కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాయలసీమలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జలదరాశి రిజర్వాయర్, కుందూ-2 రిజర్వాయర్ పనులతో పాటు గండికోట-చిత్రావతి పథకాల అప్గ్రెడేషన్ పనులను సీఎం ప్రారంభించనున్నారు. 
 
పులివెందులకు నీరిచ్చేందుకు మొగవాగు, కుందూ ఎత్తిపోతల ఇలా వేర్వేరు పథకాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జలనవరుల శాఖ ప్రతిపాదనల్ని సిద్ధం చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 
 
ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన అనంతరం పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టారు. మొత్తం 5 వేల కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలియచేసినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments