Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమాభిక్ష కోరలేదు.. ఆ సంతకం నాది కాదు.. : నిర్భయ కేసు దోషి

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (15:53 IST)
ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులోని దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష కోరినట్టు, దాన్ని తోసిపుచ్చాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. ఈ మేరకు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ కేసులో ఇపుడు ఓ ట్విస్ట్ జరిగింది. అసలు తాను క్షమాభిక్ష కోరలేని, పైగా, అందులో ఉన్నది తన సంతకం కాదని ప్రకటించాడు. 
 
అసలు తాను పిటిషన్‌పై సంతకమే చేయలేదని.. ప్రస్తుతం ఉన్నదానిని వెంటనే ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని వినయ్ శర్మ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాడు. కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌లో తన సంతకం లేదనీ.. అది తాను పెట్టుకున్న అర్జీ కాదన్నాడు. దీంతో నిర్భయ దోషులకు త్వరలోనే ఉరిశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments