Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమాభిక్ష కోరలేదు.. ఆ సంతకం నాది కాదు.. : నిర్భయ కేసు దోషి

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (15:53 IST)
ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులోని దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష కోరినట్టు, దాన్ని తోసిపుచ్చాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. ఈ మేరకు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ కేసులో ఇపుడు ఓ ట్విస్ట్ జరిగింది. అసలు తాను క్షమాభిక్ష కోరలేని, పైగా, అందులో ఉన్నది తన సంతకం కాదని ప్రకటించాడు. 
 
అసలు తాను పిటిషన్‌పై సంతకమే చేయలేదని.. ప్రస్తుతం ఉన్నదానిని వెంటనే ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని వినయ్ శర్మ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాడు. కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌లో తన సంతకం లేదనీ.. అది తాను పెట్టుకున్న అర్జీ కాదన్నాడు. దీంతో నిర్భయ దోషులకు త్వరలోనే ఉరిశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments