Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఐవీఆర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (16:37 IST)
సభ్యత మర్చిపోయి, మంచీమర్యాద లేకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడి కటకటాల పాలయ్యాడు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. ఆయన మాట్లాడిన పాత బూతు వీడియోలు చూస్తుంటే... తమకు రక్తం సలసలా మరుగుతుంటుందని జనసైనికులు అంటున్నారు. పోసాని విషయం అలా వుంచితే... ఇప్పుడు ట్విట్టర్లో మాజీమంత్రి రోజా గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను తిడుతూ వున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
 
పవన్ కల్యాణ్ పైన ఆమె విమర్శలు చేస్తూ... నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు అని మొదలుపెట్టి చెడామడా మాట్లాడేశారు. ఇంకా మంత్రి నారా లోకేష్ పైన అయితే మరీ దారుణంగా రాయలేని భాషలో తిట్లదండకాన్ని ఎత్తుకున్నారు రోజా. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండటంతో నెక్ట్స్ టార్గెట్ రోజానేనా అంటూ నెటిజన్లు పలువురు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments