Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

rk roja

ఐవీఆర్

, సోమవారం, 17 జూన్ 2024 (22:53 IST)
మాజీ మంత్రి రోజా. ఆమె అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం ప్రారంభిస్తే అవతలివారు మాట్లాడే అవకాశమే వుండదని అంటుంటారు. ఆవిధంగా మాటల తూటాలతో ముందుకు సాగుతారు రోజా. ఆమె మాట్లాడే మాటలు ఎలా వుంటాయన్నదని వేరే చెప్పక్కర్లేదు.
 
ఐతే తాజాగా ఆమె అసెంబ్లీలో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024లో టీడీపీ నో మోర్, జనసేన పరార్ అంటూ ఆమె అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిపిస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో మీరు కూడా చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ సీఎం జగన్ తాడేపల్లి ఇంటి ముందు రోడ్డు ద్వారా Live View (video) చూసేద్దాం రండి