Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచి చేస్తే ఏపీ ప్రజలు ఓడించారంటున్న మాజీ మంత్రి రోజా, మరి తదుపరి ఎన్నికల్లో ఏం చేసి గెలుద్దామని?

rk roja

ఐవీఆర్

, శుక్రవారం, 14 జూన్ 2024 (19:01 IST)
ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా వుండే మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ట్వీట్ పైన చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆ ట్వీట్లో ఆమె రాసిన మాటలే. ఇంతకీ ఆమె ఏం రాశారంటే... చెడు చేసి ఓడిపోతే సిగ్గపడాల, కానీ మంచి చేసి ఓడిపాయాము. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాము, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాము'' అంటూ పేర్కొన్నారు.
 
ప్రజలకు మంచి చేస్తే ఎట్టి పరిస్థితులలో ఓడగొట్టే ప్రశ్నే వుండదన్నది ఎవరినైనా అడిగితే చెప్పే మాట. కానీ మంచి చేసినా ప్రజలు ఓడించారని రోజా అంటున్నారంటే... మరి తదుపరి ఎన్నికల నాటికి ఏం చేసి గెలుద్దామని అనుకుంటున్నారోనని ప్రశ్నిస్తున్నారు పలువురు ప్రజలు. దీనిపై రోజా ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్ నంబర్లకు చార్జీలు వసూలు చేసే ప్రణాళిక లేదు : ట్రాయ్ స్పష్టం