Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ టికెట్ల దందాకు చెక్.. సినిమా టికెట్ల కోసం ప్రభుత్వ పోర్టల్

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:31 IST)
ఏపీలోని జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని ఏపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు టికెట్ల బుకింగ్ పోర్టల్‌ను పర్య వేక్షించనుంది ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.
 
ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిశీలించిన అనంతరం.. టికెటింగ్ సిస్టమ్ విధానంపై విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని నియమించనుంది జగన్ ప్రభుత్వం. ఆ తర్వాత.. దీని పై ప్రకటన చేయనుంది. అయితే ఈ విధానం ద్వారా థియేటర్ యజమానులు.. ఎక్కువగా ధరలు పెంచుకునే అవకాశం ఉండదు. అలాగే బ్లాక్ టికెట్ల దందాను కూడా అరికట్టే ఛాన్స్ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments