Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపవిత్ర దోస్తి.. నేను ఉండలేను : మాజీ మంత్రి వట్టి వసంత కుమార్

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (10:25 IST)
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కటి కావాలని తీసుకున్న నిర్ణయం చాలా మంది కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 
 
గురువారం ఢిల్లీలో చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఒక్కటై స్నేహాస్తం అందిపుచ్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ రాజీనామా చేశారు. 
 
1983 నుంచి పోరాడుతున్న టీడీపీతో కాంగ్రెస్ కలవడం దారుణమని అన్నారు వట్టి. ఈ కలయికను ఎవరు జీర్ణించుకోలేరని.. ఇకపై తాను కాంగ్రెస్ పార్టీలో ఉండబోనని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం వట్టి వసంత కుమార్ ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments