Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌ పప్పు, కూరగాయలు అమ్ముకోవాల్సిందే: వల్లభనేని సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (19:21 IST)
వ్యవస్ధీకృత నేరాలకు అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. మేకతోలు కట్టుకున్న గుంటనక్క చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం నడుస్తున్న వాతావరణం సరైంది కాదు. ఘర్షణ వాతావరణం సరైంది కాదంటున్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 
 
చాలారోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన వంశీ టిడిపి అధినేత, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్‌ లపై నిప్పులు చెరిగారు. మీటర్, మోటార్, మేటర్ లేని వ్యక్తి నారా లోకేష్‌. దద్దమ్మ, సన్యాసి లోకేష్. 74 యేళ్ళ వయస్సుల్లో చంద్రబాబు ఉంటూ కుమారుడిని ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. లోకేష్‌ను చూసి చంద్రబాబు బాధపడుతున్నారని.. అందుకే ఏదో ఒకటి చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నట్లు విమర్సించారు.
 
చంద్రబాబు, నారా లోకేష్‌‌ల గురించి ప్రజలు బాగా తెలుసుకున్నారని.. వారేంటో అందరికీ అర్థమైందన్నారు. చంద్రబాబు మరో మూడు, నాలుగేళ్ళు మాత్రమే బతుకుతారని.. ఆ తరువాత నారా లోకేష్‌ పప్పు, కూరగాయలు అమ్ముకోవాలే తప్ప రాజకీయాలు చేయలేరన్నారు. వంశీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు టిడిపి నేతలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments