Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినాష్ నువ్వు దేవినేని కుటుంబం పరువు తీశావ్: దేవినేని చందు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (19:12 IST)
వైసీపీ నేత దేవినేని అవినాష్‌పై టీడీపీ నేత దేవినేని చందు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అవినాష్ నువ్వు దేవినేని కుటుంబం పరువు తీశావ్’’ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఈ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టారన్నారు.


‘‘దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్‌పై మీ మిత్రబృందాన్ని పంపావు... నారా లోకేష్ నిన్ను తమ్ముడు అని సంభోదించారు...నీ స్వలాభం కోసం ఎంతమంది ప్రాణాలు తీస్తావు... నీకు కావాల్సింది అధికార దాహం ఒక్కటే... రాష్ట్ర తెలుగు యువత పదవి ఇచ్చారు.


నీకు గుడివాడ సీట్ ఇస్తే అదికూడా మార్చిపోయావు.. అవినాష్ ఈ సంఘటనతో నీ రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది’’ అని హెచ్చరించారు. దేవినేని అవినాష్ మిత్రబృందం ఇక్కడ కనపడ్డారు అని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారని దేవినేని చందు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments