Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినాష్ నువ్వు దేవినేని కుటుంబం పరువు తీశావ్: దేవినేని చందు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (19:12 IST)
వైసీపీ నేత దేవినేని అవినాష్‌పై టీడీపీ నేత దేవినేని చందు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అవినాష్ నువ్వు దేవినేని కుటుంబం పరువు తీశావ్’’ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఈ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టారన్నారు.


‘‘దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్‌పై మీ మిత్రబృందాన్ని పంపావు... నారా లోకేష్ నిన్ను తమ్ముడు అని సంభోదించారు...నీ స్వలాభం కోసం ఎంతమంది ప్రాణాలు తీస్తావు... నీకు కావాల్సింది అధికార దాహం ఒక్కటే... రాష్ట్ర తెలుగు యువత పదవి ఇచ్చారు.


నీకు గుడివాడ సీట్ ఇస్తే అదికూడా మార్చిపోయావు.. అవినాష్ ఈ సంఘటనతో నీ రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది’’ అని హెచ్చరించారు. దేవినేని అవినాష్ మిత్రబృందం ఇక్కడ కనపడ్డారు అని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారని దేవినేని చందు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments