Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న ఆస్తులకు జియో ఫెన్సింగ్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (20:33 IST)
తిరుమల శ్రీవారికి భక్తుల కానుకలు భారీగా అందిస్తూ వుంటారు. తాజాగా వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా వెంకన్న ఆస్తులకు జియో ఫెన్సింగ్ చేసేందుకు టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
 
బుధవారం స్థిరాస్తుల‌కు జియో ఫెన్సింగ్‌పై టీటీడీ ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్‌ను తిల‌కించింది. ఆ త‌ర్వాత వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు జియో ఫెన్సింగ్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని తీర్మానించింది.
 
వెనువెంట‌నే దేశ‌వ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తుల‌కు జియో ఫెన్సింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా జియో ఫెన్సింగ్ చేయిస్తున్న‌ట్లుగా టీటీడీ ప్ర‌క‌టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments