వెంకన్న ఆస్తులకు జియో ఫెన్సింగ్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (20:33 IST)
తిరుమల శ్రీవారికి భక్తుల కానుకలు భారీగా అందిస్తూ వుంటారు. తాజాగా వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా వెంకన్న ఆస్తులకు జియో ఫెన్సింగ్ చేసేందుకు టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
 
బుధవారం స్థిరాస్తుల‌కు జియో ఫెన్సింగ్‌పై టీటీడీ ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్‌ను తిల‌కించింది. ఆ త‌ర్వాత వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు జియో ఫెన్సింగ్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని తీర్మానించింది.
 
వెనువెంట‌నే దేశ‌వ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తుల‌కు జియో ఫెన్సింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా జియో ఫెన్సింగ్ చేయిస్తున్న‌ట్లుగా టీటీడీ ప్ర‌క‌టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments