Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న ఆస్తులకు జియో ఫెన్సింగ్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (20:33 IST)
తిరుమల శ్రీవారికి భక్తుల కానుకలు భారీగా అందిస్తూ వుంటారు. తాజాగా వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా వెంకన్న ఆస్తులకు జియో ఫెన్సింగ్ చేసేందుకు టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
 
బుధవారం స్థిరాస్తుల‌కు జియో ఫెన్సింగ్‌పై టీటీడీ ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్‌ను తిల‌కించింది. ఆ త‌ర్వాత వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు జియో ఫెన్సింగ్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని తీర్మానించింది.
 
వెనువెంట‌నే దేశ‌వ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తుల‌కు జియో ఫెన్సింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా జియో ఫెన్సింగ్ చేయిస్తున్న‌ట్లుగా టీటీడీ ప్ర‌క‌టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments