Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఆస్తులను అమ్మేస్తున్నారు, ఎవరు?

Webdunia
శనివారం, 23 మే 2020 (19:54 IST)
దేశవ్యాప్తంగా శ్రీవారికి భక్తులు స్థలాలు, ఇళ్ల రూపాల్లో ఇచ్చిన ఆస్తులను వేలం వేసేందుకు టిటిడి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు తొలుత తమిళనాడులోని 23 చోట్ల దాతలు ఇచ్చిన స్థలాలను బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ఆస్తుల విక్రయానికి పచ్చ జెండా ఊపేశారు. ఈ వేలం ద్వారా దాదాపు వంద కోట్లకు పైగా సమకూరే అవకాశం ఉంది. అయితే దాతలు ఇచ్చిన ఆస్తులను టిటిడి వేలం వేయాలని భావించడంపై ప్రతిపక్షాలతో పాటు హిందూ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments