Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఆస్తులను అమ్మేస్తున్నారు, ఎవరు?

Webdunia
శనివారం, 23 మే 2020 (19:54 IST)
దేశవ్యాప్తంగా శ్రీవారికి భక్తులు స్థలాలు, ఇళ్ల రూపాల్లో ఇచ్చిన ఆస్తులను వేలం వేసేందుకు టిటిడి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు తొలుత తమిళనాడులోని 23 చోట్ల దాతలు ఇచ్చిన స్థలాలను బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ఆస్తుల విక్రయానికి పచ్చ జెండా ఊపేశారు. ఈ వేలం ద్వారా దాదాపు వంద కోట్లకు పైగా సమకూరే అవకాశం ఉంది. అయితే దాతలు ఇచ్చిన ఆస్తులను టిటిడి వేలం వేయాలని భావించడంపై ప్రతిపక్షాలతో పాటు హిందూ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments