Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం రూ.3.66కోట్లు

Webdunia
సోమవారం, 29 మే 2023 (10:37 IST)
తిరుమల శ్రీ వారి ఆలయంలో వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. తిరుమలలో ఆదివారం శ్రీవారిని 78, 818 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.3.66 కోట్లు చేరింది. 
 
అలాగే శ్రీవారికి 39,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇంకా టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments