Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం రూ.3.66కోట్లు

Webdunia
సోమవారం, 29 మే 2023 (10:37 IST)
తిరుమల శ్రీ వారి ఆలయంలో వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. తిరుమలలో ఆదివారం శ్రీవారిని 78, 818 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.3.66 కోట్లు చేరింది. 
 
అలాగే శ్రీవారికి 39,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇంకా టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments