Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో యువతితో భర్త సహజీవనం.. బిర్యానీ తిని తప్పు చేశాను...?

Webdunia
సోమవారం, 29 మే 2023 (10:17 IST)
తాడేపల్లిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. తన భర్త మరో యువతి సహజీవనం చేస్తున్నాడని.. వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం చేయాలి అంటు బైఠాయించింది. 
 
తన భర్త సునీల్ గత మూడు రోజుల నుంచి కనిపించటం లేదంటూ సుజాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సునీల్ ప్రకాష్ నగర్‌లో వాలంటీర్‌తో వివాహేతర సంబంధం వుందని.. ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు చెప్పింది. 
 
నెల క్రితం ఆ యువతి తనకు బిర్యానీ పంపిందని.. అది తిన్న తర్వాత నుంచి తాను అనారోగ్యం పాలయ్యానని వెల్లడించింది. అత్తింటి వారు మరో యువతితో కలసి తన భర్తను ఏమి చేశారో అంటు అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments