Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో యువతితో భర్త సహజీవనం.. బిర్యానీ తిని తప్పు చేశాను...?

Webdunia
సోమవారం, 29 మే 2023 (10:17 IST)
తాడేపల్లిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. తన భర్త మరో యువతి సహజీవనం చేస్తున్నాడని.. వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం చేయాలి అంటు బైఠాయించింది. 
 
తన భర్త సునీల్ గత మూడు రోజుల నుంచి కనిపించటం లేదంటూ సుజాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సునీల్ ప్రకాష్ నగర్‌లో వాలంటీర్‌తో వివాహేతర సంబంధం వుందని.. ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు చెప్పింది. 
 
నెల క్రితం ఆ యువతి తనకు బిర్యానీ పంపిందని.. అది తిన్న తర్వాత నుంచి తాను అనారోగ్యం పాలయ్యానని వెల్లడించింది. అత్తింటి వారు మరో యువతితో కలసి తన భర్తను ఏమి చేశారో అంటు అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments