ఏపీలో థియేటర్లకు అనుమతి, అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు ఇవే

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:37 IST)
కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్లు మూతబడ్డ విషయం తెలిసిందే. కేంద్ర మార్గదర్శకాలకి అనుగుణంగా అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబరు 15 నుంచి థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఎంటెర్టైన్మెంట్ పార్కులకు, క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి స్విమ్మింగ్ పూల్స్‌కి అనుమతిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితోనే స్కూల్ లోనికి అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఎక్కువగా ఆన్ లైన్ క్లాసులకు అనుమతి ఇవ్వాలని వెల్లడించింది.
 
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆరు నెలలు తర్వాత ఏపీలో మళ్లీ థియేటర్లు తెరుచుకోనున్నాయి. అటు కేంద్రం ఇప్పటికే థియేటర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా ఉత్తర్వులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments