Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో థియేటర్లకు అనుమతి, అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు ఇవే

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:37 IST)
కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్లు మూతబడ్డ విషయం తెలిసిందే. కేంద్ర మార్గదర్శకాలకి అనుగుణంగా అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబరు 15 నుంచి థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఎంటెర్టైన్మెంట్ పార్కులకు, క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి స్విమ్మింగ్ పూల్స్‌కి అనుమతిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితోనే స్కూల్ లోనికి అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఎక్కువగా ఆన్ లైన్ క్లాసులకు అనుమతి ఇవ్వాలని వెల్లడించింది.
 
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆరు నెలలు తర్వాత ఏపీలో మళ్లీ థియేటర్లు తెరుచుకోనున్నాయి. అటు కేంద్రం ఇప్పటికే థియేటర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా ఉత్తర్వులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments