Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్‌ను స్టేషన్‌కు పిలిచి లాఠీలు విరిగేలా కొట్టిన ఎస్సైలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (10:53 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముగ్గురు ఎస్సైలు కలిసి ఓ కానిస్టేబుల్‌ను చితకబాదారు. అదీ కూడా తమ చేతిలోని లాఠీలు విరిగిపోయేరా కొట్టారు. తాను కూడా పోలీస్ కానిస్టేబుల్ ముర్రో అని మొత్తుకుంటున్నా ఎస్సైలు ఏమాత్రం పట్టించుకోకుండా చావబాదారు. ఇది ఇపుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాళహస్తి రూరల్ పోలీసుస్టేషన్‌‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ సోమవారం అర్థరాత్రి సమయంలో తన స్నేహితులతో కలసి ఓ దాబాలో కూర్చొని ఉన్నాడు. అతన్ని ట్రైనీ ఎస్.ఐ ఒకరు గుర్తించి.. ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు. దీంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. 
 
తను కూడా పోలీసుశాఖలోనే పనిచేస్తున్నానని అనిల్‌కుమార్‌ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆ విషయాన్ని ఎస్ఐ మరో ఇద్దరు ఎస్.ఐల దృష్టికి తీసుకెళ్లాడు. అనిల్‌కుమార్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించుకున్న ఎస్సైలు అతన్ని లాఠీలతో శరీర భాగాలు కుమిలిపోయేలా చితకబాదారు. 
 
ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఈ విషయం పోలీస్‌ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లడంతో... ఎస్పీ అన్బురాజన్‌ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఎస్.ఐల దాడిలో తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments