Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో రూ.25 లక్షలు పట్టివేత

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (12:08 IST)
విశాఖలోని చైతన్యనగర్‌ ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల రూపాయిలను గాజువాక పోలీసులు పట్టుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

సిరిపురం ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చలుమూరి రామకృష్ణ ఏపీ 31డీటీ 4239 నంబరు కలిగిన కారులో మంగళవారం అక్రమంగా నగదును తరలిస్తున్నట్టు గాజువాక పోలీసులకు సమాచారం అందింది.

దీంతో సీఐ మల్లేశ్వరరావు తన సిబ్బందితో చైతన్యనగర్‌ ప్రాంతంలో సంబంధిత కారును ఆపి తనిఖీ చేయగా రూ. 25 లక్షలు లభ్యమైంది.

ఈ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గాజువాక తహసీల్దార్‌ సమక్షంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments