Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో రూ.25 లక్షలు పట్టివేత

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (12:08 IST)
విశాఖలోని చైతన్యనగర్‌ ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల రూపాయిలను గాజువాక పోలీసులు పట్టుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

సిరిపురం ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చలుమూరి రామకృష్ణ ఏపీ 31డీటీ 4239 నంబరు కలిగిన కారులో మంగళవారం అక్రమంగా నగదును తరలిస్తున్నట్టు గాజువాక పోలీసులకు సమాచారం అందింది.

దీంతో సీఐ మల్లేశ్వరరావు తన సిబ్బందితో చైతన్యనగర్‌ ప్రాంతంలో సంబంధిత కారును ఆపి తనిఖీ చేయగా రూ. 25 లక్షలు లభ్యమైంది.

ఈ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గాజువాక తహసీల్దార్‌ సమక్షంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments