Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో రూ.25 లక్షలు పట్టివేత

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (12:08 IST)
విశాఖలోని చైతన్యనగర్‌ ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల రూపాయిలను గాజువాక పోలీసులు పట్టుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

సిరిపురం ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చలుమూరి రామకృష్ణ ఏపీ 31డీటీ 4239 నంబరు కలిగిన కారులో మంగళవారం అక్రమంగా నగదును తరలిస్తున్నట్టు గాజువాక పోలీసులకు సమాచారం అందింది.

దీంతో సీఐ మల్లేశ్వరరావు తన సిబ్బందితో చైతన్యనగర్‌ ప్రాంతంలో సంబంధిత కారును ఆపి తనిఖీ చేయగా రూ. 25 లక్షలు లభ్యమైంది.

ఈ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గాజువాక తహసీల్దార్‌ సమక్షంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments