Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి? షర్మిలను రిమోట్ కంట్రోల్ చేస్తున్నానా? జగన్ పైన రేవంత్ ఫైర్

సెల్వి
శనివారం, 11 మే 2024 (16:30 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిలను రిమోట్ కంట్రోల్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌ మాటలను సీరియస్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. "జగన్ తన సోదరి, తల్లి ఈ మాటల్లో నిజముందా అనే తేల్చుకోవాలన్నారు. 
 
వివేకా మర్డర్ మిస్టరీతో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. తన బాబాయ్ హత్యపై కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలకు నా వద్దకు వచ్చే ముందు సమాధానం చెప్పాలి" అని రేవంత్ రెడ్డి అన్నారు. 
 
జగన్ తన సొంత కుటుంబ సభ్యులను కూడా ఒప్పించే స్థితిలో లేరని, అలాంటప్పుడు తనపై వ్యాఖ్యానించడం ఏంటని రేవంత్ అన్నారు.  పొరుగు రాష్ట్రానికి తోటి సీఎంగా ఉన్న జగన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానని, అయితే ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇవ్వగలనని రేవంత్ చురకలంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments