Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి? షర్మిలను రిమోట్ కంట్రోల్ చేస్తున్నానా? జగన్ పైన రేవంత్ ఫైర్

సెల్వి
శనివారం, 11 మే 2024 (16:30 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిలను రిమోట్ కంట్రోల్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌ మాటలను సీరియస్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. "జగన్ తన సోదరి, తల్లి ఈ మాటల్లో నిజముందా అనే తేల్చుకోవాలన్నారు. 
 
వివేకా మర్డర్ మిస్టరీతో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. తన బాబాయ్ హత్యపై కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలకు నా వద్దకు వచ్చే ముందు సమాధానం చెప్పాలి" అని రేవంత్ రెడ్డి అన్నారు. 
 
జగన్ తన సొంత కుటుంబ సభ్యులను కూడా ఒప్పించే స్థితిలో లేరని, అలాంటప్పుడు తనపై వ్యాఖ్యానించడం ఏంటని రేవంత్ అన్నారు.  పొరుగు రాష్ట్రానికి తోటి సీఎంగా ఉన్న జగన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానని, అయితే ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇవ్వగలనని రేవంత్ చురకలంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments