Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై ఈ నెల 20-25 మధ్య ప్రభుత్వానికి నివేదిక?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (08:59 IST)
రాజధానితో పాటు రాష్ట్ర ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కె. రవీంద్రన్‌- జీన్ రావ్‌ కమిటీ... ఈ నెల 20 నుంచి 25 మధ్య తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

రాజధానితో పాటు రాష్ట్ర ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కె. రవీంద్రన్‌- జీన్ రావ్‌ కమిటీ... ఈ నెల 20 నుంచి 25 మధ్య తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం జనవరి 15లోగా రాజధానిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేదిక రూపకల్పనలో భాగంగా రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను, సలహా సూచనలను కమిటీ స్వీకరించింది.

ఇప్పటికే నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను సీఎం జగన్‌కు అందచేసింది. రాజధానిపై ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. ఈ రెండు కమిటీల నివేదికల ఆధారంగా జనవరి 15లోగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది.

మరోవైపు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స... సీఎం ఆదేశాల మేరకు అమరావతిలో 50శాతం కంటే ఎక్కువ పూర్తైన పనులపై ముందుకు వెళ్లాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments