Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై ఈ నెల 20-25 మధ్య ప్రభుత్వానికి నివేదిక?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (08:59 IST)
రాజధానితో పాటు రాష్ట్ర ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కె. రవీంద్రన్‌- జీన్ రావ్‌ కమిటీ... ఈ నెల 20 నుంచి 25 మధ్య తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

రాజధానితో పాటు రాష్ట్ర ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కె. రవీంద్రన్‌- జీన్ రావ్‌ కమిటీ... ఈ నెల 20 నుంచి 25 మధ్య తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం జనవరి 15లోగా రాజధానిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేదిక రూపకల్పనలో భాగంగా రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను, సలహా సూచనలను కమిటీ స్వీకరించింది.

ఇప్పటికే నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను సీఎం జగన్‌కు అందచేసింది. రాజధానిపై ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. ఈ రెండు కమిటీల నివేదికల ఆధారంగా జనవరి 15లోగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది.

మరోవైపు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స... సీఎం ఆదేశాల మేరకు అమరావతిలో 50శాతం కంటే ఎక్కువ పూర్తైన పనులపై ముందుకు వెళ్లాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments