Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై ఈ నెల 20-25 మధ్య ప్రభుత్వానికి నివేదిక?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (08:59 IST)
రాజధానితో పాటు రాష్ట్ర ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కె. రవీంద్రన్‌- జీన్ రావ్‌ కమిటీ... ఈ నెల 20 నుంచి 25 మధ్య తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

రాజధానితో పాటు రాష్ట్ర ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కె. రవీంద్రన్‌- జీన్ రావ్‌ కమిటీ... ఈ నెల 20 నుంచి 25 మధ్య తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం జనవరి 15లోగా రాజధానిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేదిక రూపకల్పనలో భాగంగా రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను, సలహా సూచనలను కమిటీ స్వీకరించింది.

ఇప్పటికే నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను సీఎం జగన్‌కు అందచేసింది. రాజధానిపై ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. ఈ రెండు కమిటీల నివేదికల ఆధారంగా జనవరి 15లోగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది.

మరోవైపు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స... సీఎం ఆదేశాల మేరకు అమరావతిలో 50శాతం కంటే ఎక్కువ పూర్తైన పనులపై ముందుకు వెళ్లాలన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments