ఏపీ ప్రజలకు మరోమారు షాకిచ్చిన సీఎం జగన్ సర్కారు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (13:44 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు షాకిచ్చింది. పట్టణాల్లో ఆస్తి పన్నును భారీగా పెంచేసింది. ఈ భారం దాదాపుగా రూ.214 కోట్ల మేరకు ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రంలో భారీగా విద్యుత్ చార్జీలను పెంచేశారు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై మరో పిడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచింది. పట్ణాల్లో భారీగా ఆస్తి పన్నును పెంచింది. ఈ పెంపు భారం పట్టణాల్లో 15 శాతం  మేరకు ఉంది. గత రెండు సంవత్సరాల్లో ఈ పెంపు భారం 32.4 శాతంగా ఉంది. 
 
కాగా, కరెంట్ బిల్లులు చెల్లించకుంటే ఫీజులు తీసుకెళ్లడం, ఆస్తి పన్ను చెల్లించకుంటా ఆస్తులు జప్తు చేయడం వంటి చర్యలు ఏపీలో పరిపాటిగా మారిపోయాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఆస్తి, చెత్త పన్నులతో పాటు కరెంట్ చార్జీల బాదుడుతో అష్టకష్టాలు పెడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments