Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జట్టు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (13:22 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరికొత్త జట్టు సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీన ఈ కొత్త జట్టు కోసం ఎంపికైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో గవర్నర్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కొత్త జట్టును పాత, కొత్త కలయికతో తన టీమ్ ఎంపిక చేసుకున్నారు. పాతవారిలో 10 మందికి మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించారు. కొత్తగా 15 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. 
 
కొత్త మంత్రుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత దక్కబోతుంది. బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరిత కీలక భాగస్వాములను చేయాలనే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగానే 56 శాతం మంత్రిపోస్టులను వారికే కేటాయించినట్టు తెలుస్తుంది. 
 
అదేసమయంలో ఇప్పటివరకు మంత్రివర్గంలో ఉన్న 10 మంది వరకు ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక మార్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఇప్పటివరకు అగ్రవర్ణాలకు చెందిన 44 శాతం మంది ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే మెజార్టీ సంఖ్యలో 56 శాతంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments