Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జట్టు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (13:22 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరికొత్త జట్టు సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీన ఈ కొత్త జట్టు కోసం ఎంపికైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో గవర్నర్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కొత్త జట్టును పాత, కొత్త కలయికతో తన టీమ్ ఎంపిక చేసుకున్నారు. పాతవారిలో 10 మందికి మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించారు. కొత్తగా 15 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. 
 
కొత్త మంత్రుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత దక్కబోతుంది. బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరిత కీలక భాగస్వాములను చేయాలనే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగానే 56 శాతం మంత్రిపోస్టులను వారికే కేటాయించినట్టు తెలుస్తుంది. 
 
అదేసమయంలో ఇప్పటివరకు మంత్రివర్గంలో ఉన్న 10 మంది వరకు ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక మార్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఇప్పటివరకు అగ్రవర్ణాలకు చెందిన 44 శాతం మంది ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే మెజార్టీ సంఖ్యలో 56 శాతంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments