Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూస్టర్ డోస్ ధర రూ.250 - సర్వీస్ చార్జి రూ.150 అధికం

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (12:09 IST)
కరోనాపై సాగిస్తున్న పోరులో భాగంగా ఇపుడు బూస్టర్ డోస్ అందుబాటులోకి వచ్చిది. ఈ బూస్టర్ డోస్ ధర రూ.250 కాగా, సర్వీస్ చార్జి కింద రూ.150 అదనంగా చెల్లించాల్సివుంటుంది. ఈ బూస్టర్ డోస్ (ప్రికాషనరీ టీకా) పంపిణీ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభమైంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఓ ట్వీట్ చేశారు. 
 
"ప్రధాని నరంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిపై చేస్తున్న యద్ధంలో భాగంగా ఎన్నో రకాలైన చర్యలను తీసుకుంటుంది. ఇందులోభాగంగా, ఆదివారం నుంచి 18 యేళ్ల పైబడిన వారికి ప్రైవేటు కేంద్రాల్లో టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. అందువల్ల 18 యేళ్లు పైబడినవారందరూ ముందుకు వచ్చి ఈ ప్రికాషనరీ డోస్‌ను వేసుకుని కరోనాపై విజయం సాధించేందుకు సహకరించాలని ఆయన కోరారు. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ వెలుగు చూసింది. దీంతో ప్రికాషనరీ డోస్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇప్పటివరకు కరోనా టీకాలను దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేశారు. కానీ ప్రికాషనరీ టీకాలను మాత్రం ప్రభుత్వం ఉచితంగా వేయడం లేదు. ఈ టీకు డబ్బులు ప్రజలే చెల్లించాల్సి ఉంటుంది. కావాగ్జిన్, కోవిషీల్డ్ ప్రికాషరీ డోస్ ధర రూ.250 కాగా, టీకా ఇచ్చినందుకు సర్వీస్ చార్జి కింద రూ.150 చెల్లించాల్సివుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments