Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూస్టర్ డోస్ ధర రూ.250 - సర్వీస్ చార్జి రూ.150 అధికం

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (12:09 IST)
కరోనాపై సాగిస్తున్న పోరులో భాగంగా ఇపుడు బూస్టర్ డోస్ అందుబాటులోకి వచ్చిది. ఈ బూస్టర్ డోస్ ధర రూ.250 కాగా, సర్వీస్ చార్జి కింద రూ.150 అదనంగా చెల్లించాల్సివుంటుంది. ఈ బూస్టర్ డోస్ (ప్రికాషనరీ టీకా) పంపిణీ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభమైంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఓ ట్వీట్ చేశారు. 
 
"ప్రధాని నరంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిపై చేస్తున్న యద్ధంలో భాగంగా ఎన్నో రకాలైన చర్యలను తీసుకుంటుంది. ఇందులోభాగంగా, ఆదివారం నుంచి 18 యేళ్ల పైబడిన వారికి ప్రైవేటు కేంద్రాల్లో టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. అందువల్ల 18 యేళ్లు పైబడినవారందరూ ముందుకు వచ్చి ఈ ప్రికాషనరీ డోస్‌ను వేసుకుని కరోనాపై విజయం సాధించేందుకు సహకరించాలని ఆయన కోరారు. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ వెలుగు చూసింది. దీంతో ప్రికాషనరీ డోస్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇప్పటివరకు కరోనా టీకాలను దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేశారు. కానీ ప్రికాషనరీ టీకాలను మాత్రం ప్రభుత్వం ఉచితంగా వేయడం లేదు. ఈ టీకు డబ్బులు ప్రజలే చెల్లించాల్సి ఉంటుంది. కావాగ్జిన్, కోవిషీల్డ్ ప్రికాషరీ డోస్ ధర రూ.250 కాగా, టీకా ఇచ్చినందుకు సర్వీస్ చార్జి కింద రూ.150 చెల్లించాల్సివుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments