Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి దయ ఉన్నంత వరకు వెంట్రుక కూడా పీకలేరు : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (15:37 IST)
దేవుడి దయ, ప్రజల అభిమానం ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలో వసతి దీవెన కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగింస్తూ, గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరన్నారు. 
 
అంతేకాకుండా  రోజుకో కథ  చెప్పి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రకు పార్లమెంటును సైతం వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షం ఉండటం మన దురదృష్టకరమన్నారు. 
 
స్కూలు పిల్లలకు ఇస్తున్న చిక్కి కవర్‌పై కూడా జగన్ ఫోటో ఉందని ఎల్లో మీడియా ప్రత్యేక కథనాలు రాస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కడుపు మంట, అసూయకు మందు లేదన్నారు. ఇవి రెండూ ఎక్కువైతో గుండెపోటు వచ్చి టిక్కెట్ తీసుకుటారంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కూడా తామే చెల్లిస్తున్నామని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments