దేవుడి దయ ఉన్నంత వరకు వెంట్రుక కూడా పీకలేరు : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (15:37 IST)
దేవుడి దయ, ప్రజల అభిమానం ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలో వసతి దీవెన కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగింస్తూ, గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరన్నారు. 
 
అంతేకాకుండా  రోజుకో కథ  చెప్పి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రకు పార్లమెంటును సైతం వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షం ఉండటం మన దురదృష్టకరమన్నారు. 
 
స్కూలు పిల్లలకు ఇస్తున్న చిక్కి కవర్‌పై కూడా జగన్ ఫోటో ఉందని ఎల్లో మీడియా ప్రత్యేక కథనాలు రాస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కడుపు మంట, అసూయకు మందు లేదన్నారు. ఇవి రెండూ ఎక్కువైతో గుండెపోటు వచ్చి టిక్కెట్ తీసుకుటారంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కూడా తామే చెల్లిస్తున్నామని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments