Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగజారిన మనషులు ఏమైనా మాట్లాడుతారు : నారా భువనేశ్వరి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (16:11 IST)
ఏపీ అసెంబ్లీ తన గురించి అధికార వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై తన భర్త, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధపడటంపై ఆయన భార్య నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడుతారు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి అన్నారు. 
 
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నారా లోకేశ్వరి తొలిసారి స్పందించారు. "రాజకీయాల్లో ఉన్నపుడు ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారి హయాంలోనూ కొందరు అలాగే మాట్లాడారు అని వ్యాఖ్యానించారు. చాలా నీచంగా మాట్లాడారు. బాధపెట్టడానికే ఇలాంటి మాట్లాడుతుంటారు. మనసుకు బాధగా ఉంటుంది. అలాంటి వాటిని పట్టించుకోవద్దు. పక్కన పడేసి మన పని మనం చేసుకునిపోవడమే ఉత్తమం" అని నారా భువనేశ్వరి అన్నారు. 
 
అంతేకాకుండా, వరదల్లో చిక్కుకుని కష్టాల్లో ఉన్న తిరుపతి పట్టణ వాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెందిన సిబ్బందిని కోరారు. ఈమేరకు నారా భువనేశ్వరి ఆదేశాలు జారీచేశారు. అలాగే, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments