Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగజారిన మనషులు ఏమైనా మాట్లాడుతారు : నారా భువనేశ్వరి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (16:11 IST)
ఏపీ అసెంబ్లీ తన గురించి అధికార వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై తన భర్త, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధపడటంపై ఆయన భార్య నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడుతారు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి అన్నారు. 
 
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నారా లోకేశ్వరి తొలిసారి స్పందించారు. "రాజకీయాల్లో ఉన్నపుడు ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారి హయాంలోనూ కొందరు అలాగే మాట్లాడారు అని వ్యాఖ్యానించారు. చాలా నీచంగా మాట్లాడారు. బాధపెట్టడానికే ఇలాంటి మాట్లాడుతుంటారు. మనసుకు బాధగా ఉంటుంది. అలాంటి వాటిని పట్టించుకోవద్దు. పక్కన పడేసి మన పని మనం చేసుకునిపోవడమే ఉత్తమం" అని నారా భువనేశ్వరి అన్నారు. 
 
అంతేకాకుండా, వరదల్లో చిక్కుకుని కష్టాల్లో ఉన్న తిరుపతి పట్టణ వాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెందిన సిబ్బందిని కోరారు. ఈమేరకు నారా భువనేశ్వరి ఆదేశాలు జారీచేశారు. అలాగే, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments