Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఓటు అమరావతికే.. కేంద్రమంత్రి

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (08:43 IST)
రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్‌ న్యాయమైందని కేంద్రమంత్రి రాందాస్‌ అథ్వాలే అన్నారు.  అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు.

పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారన్న ఆయన.. ఈ అంశంపై ఎపి సిఎం జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు.

అమరావతి రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అమరావతి మహిళా జెఎసి నేతలు కేంద్ర మంత్రులను కోరారు.

కేంద్ర మంత్రులు రాందాస్‌ అథ్వాలే, మురళీధరన్‌లను కలిసి, అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments