Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

259వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

Advertiesment
Concerns
, మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (08:58 IST)
రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారంతో 259వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, దొండపాడు, అనంతవరం, మందడం, వెంకటపాలెం తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు ఆందోళనలు చేపట్టారు.

తుళ్లూరులో రైతులు, మహిళలు 'జై అమరావతి' అంటూ నినదించారు. అనంతవరంలో అసైన్డ్‌ రైతులు అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

144 సెక్షన్‌తో నిర్బంధం ఉంచినా అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పెనుమాక, ఉండవల్లిలో దీక్షలు నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రణబ్ లక్కీ నంబర్ ఏంటి? .. సొంతూరిలోని ఆ పండు అంటే అమితమైన ఇష్టం...!