గాలేరు - నగరి ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు నిద్రపోను - రోజా(వీడియో)

సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలపై రోజా పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. అన్ని పనులను పక్కన బెట్టి నియోజకవర్గ ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నత్తనడక జరుగుతుండటం, ఆ పనులపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతో

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (16:23 IST)
సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలపై రోజా పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. అన్ని పనులను పక్కన బెట్టి నియోజకవర్గ ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నత్తనడక జరుగుతుండటం, ఆ పనులపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతో రోజా దీనిపై పోరాటానికి సిద్ధమయ్యరు. ఐదురోజుల పాటు పాదయాత్రను ప్రారంభించారు.
 
నగరి నుంచి తిరుమలకు వరకు 88 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగనుంది. నగరి సత్రవాడలో రోజా పాదయాత్రను ప్రారంభించారు. అశేషజనంతో పాటు వైసిపి కార్యకర్తలు, నాయకుల మధ్య రోజా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తన నియోజకవర్గం కాబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు రోజా. గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు తాగు, సాగు నీటి సమస్యలు తీరుతాయని చెప్పారు రోజా. ప్రాజెక్టును పూర్తిచేసేంత వరకు తాను నిద్రపోనన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments