Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమ్మ‌డి కుటుంబం క‌లిసింది... ఉర్రూతలూగించింది...

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:34 IST)
ఇపుడన్నీ నూక్లియ‌ర్ ఫామిలీలే. ఉమ్మ‌డి కుటుంబాలు చాలా అరుదు అయిపోయాయి. కానీ, మనుషులు మధ్య విలువలు , అప్యాయతలు తెలియాలంటే ఉమ్మడి కుటుంబం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు... ఈ ఉమ్మ‌డి కుటుంబం క‌ల‌యిక‌. విజయవాడ గజవాళి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అపూర్వ కలియక ఉమ్మ‌డి సమ్మేళనం అందరిని ఆకట్టుకుంది.  
 
 
విజయవాడ నగరంకి చెందిన గజవాళి కి చెందిన 150 మంది ఇంటి పేరు కలిగిన ఉమ్మడి కుటుంబంలో ఉండే మనుషుల మధ్య మానవ విలువలు , ప్రేమలు ,అప్యాయతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మొగల్రాజపురం పివిపీ స్కేర్ మాల్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. 
 
 
అమెరికా ,లండన్ , అస్ట్రేలియా ఇతర దేశాల నుంచి 150 కుటుంబాల చెందిన వారు విజయవాడ విచ్చేసి సందడీ చేశారు.  కరోనా లాక్ డౌన్ కారణంగా మూడేళ్లు నుంచి కలవలేకపోయిన అందరూ సరదాగా అట పాటలతో మానసిక ఉల్లాసాన్ని పొందారు. అంద‌రూ క‌లిసి ఆడారు, పాడారు. మూజిక‌ల్ చైర్స్, సాంగ్స్ ఆడి, ఆడి ఎంతో ఆప్యాయంగా ఒక చోట గ‌డిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments