Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమ్మ‌డి కుటుంబం క‌లిసింది... ఉర్రూతలూగించింది...

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:34 IST)
ఇపుడన్నీ నూక్లియ‌ర్ ఫామిలీలే. ఉమ్మ‌డి కుటుంబాలు చాలా అరుదు అయిపోయాయి. కానీ, మనుషులు మధ్య విలువలు , అప్యాయతలు తెలియాలంటే ఉమ్మడి కుటుంబం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు... ఈ ఉమ్మ‌డి కుటుంబం క‌ల‌యిక‌. విజయవాడ గజవాళి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అపూర్వ కలియక ఉమ్మ‌డి సమ్మేళనం అందరిని ఆకట్టుకుంది.  
 
 
విజయవాడ నగరంకి చెందిన గజవాళి కి చెందిన 150 మంది ఇంటి పేరు కలిగిన ఉమ్మడి కుటుంబంలో ఉండే మనుషుల మధ్య మానవ విలువలు , ప్రేమలు ,అప్యాయతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మొగల్రాజపురం పివిపీ స్కేర్ మాల్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. 
 
 
అమెరికా ,లండన్ , అస్ట్రేలియా ఇతర దేశాల నుంచి 150 కుటుంబాల చెందిన వారు విజయవాడ విచ్చేసి సందడీ చేశారు.  కరోనా లాక్ డౌన్ కారణంగా మూడేళ్లు నుంచి కలవలేకపోయిన అందరూ సరదాగా అట పాటలతో మానసిక ఉల్లాసాన్ని పొందారు. అంద‌రూ క‌లిసి ఆడారు, పాడారు. మూజిక‌ల్ చైర్స్, సాంగ్స్ ఆడి, ఆడి ఎంతో ఆప్యాయంగా ఒక చోట గ‌డిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments