Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వల్పంగా పెరిగిన బంగారం - వెండి ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం - వెండి ధరలు
, సోమవారం, 27 డిశెంబరు 2021 (11:20 IST)
అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూలంగా ఉన్నప్పటికీ భారత్‌లో మాత్రం బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది 
 
ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా నగరాల్లో వీటి ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్ నగరంలో మాత్రం కాస్త పెరిగింది. 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 పెరగ్గా, కేజీ బంగారంపై రూ.100 పెరిగింది. 
 
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రామాలు ధర రూ.49,490గా వుంది. కిలో వెండి ధర మాత్రం రూ.66,200గా వుంది. 
 
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రామాలు ధర రూ.49,490గా వుంది. కిలో వెండి ధర మాత్రం రూ.66,200గా వుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరణ - హెడ్ ఆఫీసులోనే దీక్ష