Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వల్పంగా పెరిగిన బంగారం - వెండి ధరలు

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:20 IST)
అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూలంగా ఉన్నప్పటికీ భారత్‌లో మాత్రం బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది 
 
ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా నగరాల్లో వీటి ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్ నగరంలో మాత్రం కాస్త పెరిగింది. 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 పెరగ్గా, కేజీ బంగారంపై రూ.100 పెరిగింది. 
 
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రామాలు ధర రూ.49,490గా వుంది. కిలో వెండి ధర మాత్రం రూ.66,200గా వుంది. 
 
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రామాలు ధర రూ.49,490గా వుంది. కిలో వెండి ధర మాత్రం రూ.66,200గా వుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments