Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగలు ఒకరు.. రాత్రి ఒకరు... ఇద్దరు కుమార్తెలపై తండ్రి అత్యాచారం...

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:09 IST)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నేపాల్‌ దేశానికి చెందిన రాజ్ బహదూర్ అనే వ్యక్తి కుటుంబం రంగారెడ్డి రెడ్డి జిల్లా శంషాబాద్‌కు వలస వచ్చింది. రాజ్ బహదూర్ హైమద్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
అయితే, వయసుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలపై కన్నేసిన బహదూర్... భార్య లేని సమయంలో వారిని లోబరుచుకుని అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాను పగలు ఇంట్లో ఉంటే ఓ కుమార్తెతో, రాత్రి ఇంట్లో మరో కుమార్తెతో అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసున మోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతుల వద్ద కూడా పోలీసులు జరిగిన వాస్తవాన్ని ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments