Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళను ఆదుకునేందుకు సిద్ధం : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న కేరళ వాసులను ఆదుకునేందుకు దాయాది దేశం పాకిస్థాన్ ముందుకు వచ్చింది. కేరళీయులు త్వరగా కోలుకోవాలని తమ దేశ ప్రజలంతా త్వరగా కోలుకోవాలని దే

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:58 IST)
ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న కేరళ వాసులను ఆదుకునేందుకు దాయాది దేశం పాకిస్థాన్ ముందుకు వచ్చింది. కేరళీయులు త్వరగా కోలుకోవాలని తమ దేశ ప్రజలంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేరళ వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. కేరళకు తమవంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పాకిస్థాన్ ప్రజల తరపున కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. 
 
వరద బాధితులు త్వరగా కోలుకోవాలని పాక్ ప్రజలు ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అవసరమనుకుంటే తమవంతు మానవతా సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇమ్రాన్ తెలిపారు. 
 
అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేరళ కోసం ప్రకటించిన 700 కోట్ల రూపాయలను కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీసుకునేందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వ్యూహాత్మకంగా సాయం చేయనున్నట్టు ప్రకటించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments