Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు: నాదెండ్ల మనోహర్

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (10:45 IST)
జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దని ఆ పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

నాదెండ్ల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందన్నారు. పార్టీపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దని ఈ సందర్భంగా నాదెండ్ల చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో జనసేన సైనికులు బలంగా ఉన్నారన్నారు.
 
తిరుపతి ఉపఎన్నికపై స్పష్టమైన అవగాహన ఉందని త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు నిర్ణయంలో అంతిమ విజయం ప్రజలదేనని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న నాయకులు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని మనోహర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి పవన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments