Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేయించుకున్న వైద్యురాలి పరిస్థితి విషమం!

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (10:44 IST)
ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలను కోవిడ్ వారియర్లకు వేస్తున్నారు. అయితే, ఈ టీకా వేయించుకున్న పలువురు అస్వస్థతకు లోనవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఓ నర్సు ప్రాణాలు కోల్పోయింది. ఇపుడు తాజాగా ధనలక్ష్మి అనే వైద్యురాలు తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ నెల 23వ తేదీన కరోనా టీకా వేయించుకున్న ధనలక్ష్మి 25వ తేదీన అస్వస్థతకు లోనయ్యారు. ఈమెను తొలుత రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మార్చి చికిత్స అందిస్తున్నారు. అక్కడ నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments