Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేయించుకున్న వైద్యురాలి పరిస్థితి విషమం!

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (10:44 IST)
ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలను కోవిడ్ వారియర్లకు వేస్తున్నారు. అయితే, ఈ టీకా వేయించుకున్న పలువురు అస్వస్థతకు లోనవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఓ నర్సు ప్రాణాలు కోల్పోయింది. ఇపుడు తాజాగా ధనలక్ష్మి అనే వైద్యురాలు తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ నెల 23వ తేదీన కరోనా టీకా వేయించుకున్న ధనలక్ష్మి 25వ తేదీన అస్వస్థతకు లోనయ్యారు. ఈమెను తొలుత రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మార్చి చికిత్స అందిస్తున్నారు. అక్కడ నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments