Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘కరోనా’.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (06:04 IST)
కొవిడ్‌-19(కరోనా వైరస్‌) కేసులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

కరోనాకు సంబంధించి కొత్తగా 15 రకాల ప్రొసిజర్‌లను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలోకి చేర్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధరణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజీని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కనీస మొత్తంగా రూ.16 వేల నుంచి గరిష్ఠంగా రూ. 2 లక్షల 16 వేల వరకు చికిత్స ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంతో పాటు చికిత్స అందించేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments