Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘కరోనా’.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (06:04 IST)
కొవిడ్‌-19(కరోనా వైరస్‌) కేసులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

కరోనాకు సంబంధించి కొత్తగా 15 రకాల ప్రొసిజర్‌లను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలోకి చేర్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధరణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజీని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కనీస మొత్తంగా రూ.16 వేల నుంచి గరిష్ఠంగా రూ. 2 లక్షల 16 వేల వరకు చికిత్స ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంతో పాటు చికిత్స అందించేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments