Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కర్ఫ్యూపాస్ లుంటనే బయటకు

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (05:56 IST)
కరోనాను అరికట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అనవసరంగా ఎవరైన బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కర్ఫ్యూపాస్ లు ఉంటే మాత్రమే బయటకు రావాలని లేదంటే  2వేల రూపాయల జరిమానా, జైలు శిక్ష కూడా పడే అవకాశముందంటున్నారు. ఆస్పత్రికి వెళ్లేవారు గతంలో ఉన్న ఆస్పత్రి స్లిప్ చూపించాలన్నారు.

వైద్య సిబ్బందికి, మీడియా, నిత్యావసర సరుకు రవాణకు మాత్రమే మినాహాయింపు కల్పించారు. ఢిల్లీకి వచ్చే అన్ని రాష్ట్రాల జాతీయ రహదారులు మూసివేశారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments