Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కర్ఫ్యూపాస్ లుంటనే బయటకు

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (05:56 IST)
కరోనాను అరికట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అనవసరంగా ఎవరైన బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కర్ఫ్యూపాస్ లు ఉంటే మాత్రమే బయటకు రావాలని లేదంటే  2వేల రూపాయల జరిమానా, జైలు శిక్ష కూడా పడే అవకాశముందంటున్నారు. ఆస్పత్రికి వెళ్లేవారు గతంలో ఉన్న ఆస్పత్రి స్లిప్ చూపించాలన్నారు.

వైద్య సిబ్బందికి, మీడియా, నిత్యావసర సరుకు రవాణకు మాత్రమే మినాహాయింపు కల్పించారు. ఢిల్లీకి వచ్చే అన్ని రాష్ట్రాల జాతీయ రహదారులు మూసివేశారు పోలీసులు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments