Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్లీ పీఠం కోసం 'కాలనీ'లపై కేంద్రం కన్ను

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (05:03 IST)
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టింది.

దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరిదీప్​ సింగ్​ తెలిపారు. మహారాష్ట్ర, హరియాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిల్లీపై దృష్టి సారించింది. దేశ రాజధానిలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది.

దిల్లీలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. నగరంలోని అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్​.

దీనికి సంబంధించి వచ్చే పార్లమెంట్​ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి హరిదీప్​ సింగ్​ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం