Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్లీ పీఠం కోసం 'కాలనీ'లపై కేంద్రం కన్ను

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (05:03 IST)
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టింది.

దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరిదీప్​ సింగ్​ తెలిపారు. మహారాష్ట్ర, హరియాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిల్లీపై దృష్టి సారించింది. దేశ రాజధానిలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది.

దిల్లీలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. నగరంలోని అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్​.

దీనికి సంబంధించి వచ్చే పార్లమెంట్​ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి హరిదీప్​ సింగ్​ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం