Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిహార్ జైలుకు సోనియా... ఎందుకో

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (20:53 IST)
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో జుడీషియల్ రిమాండ్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఆయనకు మద్దతు ప్రకటించారు సోనియా. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాజకీయ కుట్రలో భాగంగానే భాజపా ప్రభుత్వం ఇదంతా చేస్తోందని శివకుమార్కు సోనియా తెలిపారు.

ఇతర నేతలనూ భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోని, ఎంపీ డీకే సురేష్ ఉన్నారు. గత నెలలో అరెస్టు గతేడాది సెప్టెంబరులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై శివకుమార్‌ సహా దిల్లీలోని కర్ణాటక భవన్ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది.

పలుమార్లు ప్రశ్నించిన అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 3న అరెస్టు చేసింది. జ్యుడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు శివ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments