Webdunia - Bharat's app for daily news and videos

Install App

టార్గెట్ రాయపాటి వారిద్దరి పనేనా..?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:49 IST)
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు రాయపాటి సాంబశివరావు. ఎంపిగా కూడా పనిచేశారు. టిడిపిలో ముఖ్య నాయకులతో బాగా సన్నిహితం కూడా ఉంది. అలాంటి ఆయన వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంట్ అయిపోయారు. కానీ ఎపి సిఎంతో పాటు బిజెపి గురించి కొన్ని చోట్ల ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చివరకు చిక్కుల్లోకి నెట్టాయి. 
 
ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రాయపాటి ఇంటితో పాటు ఆయనకు చెందిన సంస్థలపైనా సిబిఐ సోదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నిర్మాణ సంస్థలో రాయపాటికి వాటాలున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో రుణాలను ఎగవేత వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
దీంతో సిబిఐ అధికారులు ఒక్కసారిగా ఏకకాలంలో ఈ దాడులు కొనసాగిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు గత నెలరోజులుగా ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డితో పాటు బిజెపి నాయకులను బాగా విమర్శిస్తున్నారట. అది కెమెరాల ముందు కాదు. ఆయనకు బాగా తెలిసిన వ్యక్తుల వద్దే మాట్లాడుతున్నారట. ఇది సిఎంకు కోపం తెప్పించిందని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments