టార్గెట్ రాయపాటి వారిద్దరి పనేనా..?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:49 IST)
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు రాయపాటి సాంబశివరావు. ఎంపిగా కూడా పనిచేశారు. టిడిపిలో ముఖ్య నాయకులతో బాగా సన్నిహితం కూడా ఉంది. అలాంటి ఆయన వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంట్ అయిపోయారు. కానీ ఎపి సిఎంతో పాటు బిజెపి గురించి కొన్ని చోట్ల ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చివరకు చిక్కుల్లోకి నెట్టాయి. 
 
ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రాయపాటి ఇంటితో పాటు ఆయనకు చెందిన సంస్థలపైనా సిబిఐ సోదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నిర్మాణ సంస్థలో రాయపాటికి వాటాలున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో రుణాలను ఎగవేత వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
దీంతో సిబిఐ అధికారులు ఒక్కసారిగా ఏకకాలంలో ఈ దాడులు కొనసాగిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు గత నెలరోజులుగా ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డితో పాటు బిజెపి నాయకులను బాగా విమర్శిస్తున్నారట. అది కెమెరాల ముందు కాదు. ఆయనకు బాగా తెలిసిన వ్యక్తుల వద్దే మాట్లాడుతున్నారట. ఇది సిఎంకు కోపం తెప్పించిందని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments