Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఓడినపుడు వచ్చిన చావు పేరేంటో? బీజేపీ నేత సత్యకుమార్ ప్రశ్న

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (13:18 IST)
కర్నాటక అసెంబ్లీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని వైకాపా నేతలు చావు దెబ్బగా అభివర్ణిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిని కుక్క చావుగా మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పుడు వచ్చిన చావు పేరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
విశాఖ ఎంపీ స్థానంలో బీజేపీ కార్యకర్త చేతిలో వైఎస్ విజయలక్ష్మి ఓడిపోయిన తీరును ఏమంటారో కూడా చెప్పాలన్నారు. ఆదివారం విశాఖలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో సత్యకుమార్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీది కుక్కచావు. అయితే... కడపలో వార్డు మెంబర్ ఓడిన రాజారెడ్డిది. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినప్పుడు దక్కిన ఘోర పరాభవాన్ని ఏమంటారో కూడా పేర్ని నాని చెప్పాలన్నారు. ఒక్కసారి గెలిచినంత మాత్రాన అంత మిడిసిపాటు తగదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments