Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడుపు పెంపు

Webdunia
బుధవారం, 20 మే 2020 (08:53 IST)
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.

ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీ ఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జూన్‌ 15 వరకు పొడిగించినట్లు ప్రకటించింది.

ఈ మేరకు ఎలాంటి ఆసల్య రుసుం లేకుండా జూన్‌ 15 వరకు ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments