Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా దాడులపై అమిత్ షాకుకు ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (10:20 IST)
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు  చేస్తున్న విపక్షాలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని ఏపీ భాజపా నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వారు ఆధారాలతో సహా లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. 
 
ప్రతిపక్ష కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై అధికార పక్షం ప్రతిపక్ష కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే మాత్రం కేంద్రం నుంచి నూతన హోం-శాఖ ప్రధాన కార్యదర్శిని ఏపీలో నియమించి ఎప్పటికప్పుడు సమాచారం స్వీకరించి అధికార పక్షాని నిలదీసే యోచనలో ఉన్నట్టు తెలిపింది. 
 
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును... సీఎం జగన్‌ విమర్శించడం సబబు కాదని భాజపా నేత కిలారు దిలీప్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ నాయుడు అన్నారు. తమ ఫిర్యాదుపై అమిత్‌ షా... సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments