Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా దాడులపై అమిత్ షాకుకు ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (10:20 IST)
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు  చేస్తున్న విపక్షాలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని ఏపీ భాజపా నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వారు ఆధారాలతో సహా లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. 
 
ప్రతిపక్ష కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై అధికార పక్షం ప్రతిపక్ష కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే మాత్రం కేంద్రం నుంచి నూతన హోం-శాఖ ప్రధాన కార్యదర్శిని ఏపీలో నియమించి ఎప్పటికప్పుడు సమాచారం స్వీకరించి అధికార పక్షాని నిలదీసే యోచనలో ఉన్నట్టు తెలిపింది. 
 
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును... సీఎం జగన్‌ విమర్శించడం సబబు కాదని భాజపా నేత కిలారు దిలీప్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ నాయుడు అన్నారు. తమ ఫిర్యాదుపై అమిత్‌ షా... సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments