Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ పాఠశాలలకు చెక్.. ఫీజులు పెంచితే గోవిందా.. జగన్

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (19:52 IST)
ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను రెండేళ్లలో మారుస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను మారుస్తామని సీఎం స్పష్టం చేశారు.


ఈ నేపథ్యంలో సీఎం జగన్ బిల్లును ప్రవేశపెట్టారు. జగన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా సత్వర చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఇందులో భాగంగా పాఠశాల, కళాశాలల్లో విద్యావిధానాన్ని మెరుగుపరిచే గిశగా, విద్యను వ్యాపారంగా మార్చటాన్ని నిరోధించే దిశగా.. బిల్లును విడుదల చేశారు. ఈ బిల్లు ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించడంతో పాటు, విద్యా నాణ్యతను పెంచేదిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 
 
ఇంకా విద్యార్థుల చర్యలను గమనించేందుకు ఇరు కమిటీలను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా మంత్రులకు సొంతమైన పలు కళాశాలలు, పాఠశాలల్లో లక్షల్లో ఫీజులను వసూలు చేయడాన్ని నిరోధించేందుకు గాను ఈ జీవోను ప్రవేశపెట్టినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments